దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీ గ్రూప్నకు మరోదఫా అమెరికా సెగ తగిలింది. ఈ ఏడాది జనవరిలో యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో అతలాకుతలమైన అదానీ గ్రూప్పై తాజాగా అమెరికా నియంత్రణా సంస్థలు దర్యా
కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు ఉపాధి హామీ పథకం బలైపోతున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉపాధి హామీ కూలీలకు ఆధార్ ఆధారిత వేతనాల చెల్లింపును తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల జారీచేసిన �