టాలీవుడ్ సీనియర్ హీరో నరేశ్ పండ్ల వ్యాపారిగా మారిపోయారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ లో ఉన్న నరేశ్ రైతుగా మారి తన వ్యవసాయ క్షేత్రంలో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు.
తెలంగాణ పోలీసుల స్పందనకు థ్యాంక్స్ అంటూ వీడియో హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తనను కిస్టోన్ ఇన్ఫ్రా కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సినీ నటుడు నరేశ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చ�