దేవ్గిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహో విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద కో డైరెక్టర్గా పనిచేసిన త్రికోటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘మగధీర’లో ప్రతినాయకుడిగా సత్తాచాటి, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దేవ్గిల్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘అహో! విక్రమార్క’. పేట త్రికోటి దర్శకుడు. ఈ చిత్రం ఆగస్ట్ 30న పాన్ఇండియా స్థాయిలో విడుద�
‘పూణెలో తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. హైదరాబాద్లో రాజమౌళి నాకు పేరునిచ్చారు. వారివల్లే ఈ రోజు ఓ సినిమాను నిర్మించే స్థాయికి రాగలిగాను. ఇందులో నేనే హీరో. ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది. ఇన్నాళ్లూ నన్ను విలన్