గంగదేవిపల్లి గ్రామంలో ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలోని బంగారం గొలుసును అపహరించిన నిందితుడు పక్కా ప్రొఫెషనల్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చోరీకి ముందు ఈ చైన్స్నాచర్ ఇంటిపై రెక్కీ �
మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు డూబ్లికేట్ అడ్మిషన్లు సృష్టించిన వ్యక్తిని ఆరెస్టు చేసినట్లు మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో పర్వతగిరి సీఐ శ్ర�
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు మామునూరు ఏసీపీ నరేశ్కుమార్ అన్నారు. 16వ డివిజన్ జాన్పాకలో గురువారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.