సిద్దిపేట ఏసీపీ మధు తన విద్యుక్త ధర్మాన్ని విస్మరిస్తున్నారు. తను ఒక పోలీస్ అధికారిని అనే విషయాన్ని మరిచి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీఎం బర్త్డే వేడుకల్లో ఆయన పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. శు�
పాఠశాలలో చదువుకునే బాలికపై ముగ్గురు యువకులు లైంగికదాడి చేశారు. బాలిక గర్భం దాల్చడంతో వి షయం బయటకొచ్చింది. బాలిక తల్లి ఫిర్యా దు మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదయ్యింది.
మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసి, గాయపర్చిన నలుగురు యువకులపై దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం సిద్దిపేట జ�