కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరకు వివిధ పార్టీల ప్రభ బండ్ల తరలింపు సందర్భంగా శనివారం వరంగల్-నర్సంపేట రహదారి గిర్నిబావి సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జాతరకు యేటా బీఆర్�
ప్రజలకు పోలీసు చట్టాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని బోధన్ ఏసీపీ కేఎం కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం బోధన్ పట్టణంలోని గంజ్ప�
బోధన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆయా ఏరియాలకు చెందిన ఆటో డ్రైవర్లు, ఓనర్లు వారి ఆటోల వివరాలను పోలీస్స్టేషన్లలో నమోదు చేయించాలని ఏసీపీ కిరణ్కుమార్ అన్నారు.