ఉన్నత చదువులు చదివి పుట్టిన ఊరుకు మంచి పేరు తెచ్చి, తల్లిదండ్రులకు ఆసరాగా నిలువాల్సిన ఆ బిడ్డ భవిత ముగిసిపోయింది. 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన విద్యార్థిని శైలజ కలలను కండ్లలోనే దాచుకుని కండ్లుమూసింద�
హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడి, పెరోల్పై బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్న ఓ ఖైదీని వారాసిగూడ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ శంకర్
వారిద్దరు భార్యాభర్తలు. పనిచేసే ఇంట్లోనే 40 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఎవరికీ అనుమానం రాకుండా నగలు మరో చోట భద్రపరిచారు. రోజువారీ మాదిరిగానే యథావిధిగా ఇంట్లో పనులు చేసుకుంటూ అందరితో కలిసిపోయారు.