హైదరాబాద్లోని కట్టెలమండిలో కిడ్నాప్కు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం అబిడ్స్ పోలీస్స్టేషన్లో సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్యాదవ్.. ఏసీపీ చంద్రశేఖర్, ఇన్స�
గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను కూకట్పల్లిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి 230 కిలోల గంజాయి, రవాణాకు వినియోగించిన రెండుకార్లు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రీ లాంచింగ్ పేరుతో తక్కువ ధరకే ఇండ్ల స్థలాలు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు అంటూ ప్రజల వద్ద డబ్బులు వసూళ్లు చేసి పరారైన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్క
కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. కూకట్పల్లి గ్రామ కంఠంలో ఫ్లాట్ నెంబర్ 5-3-107/A 187.96 చదరపు గజాలలో పట్లోరి పద్మజ, లక�