పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం లో ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అయన గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ �
భారతదేశం అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నప్పటికీ, ఆర్థిక సమ్మేళనాన్ని సాధించడంలో కొంతవరకు విఫలమైంది. దీని సాధనకు కీలకమైన ‘ప్రాథమిక ఆర్థిక పరిజ్ఞానం’ దేశ జనాభాలో ఎక్కువ శాతం మందికి లేదు.
క్రీడారంగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు. అంతర్జాతీయ యవనికపై ఇందూరుతో పాటు తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. వేల్పూర్ మండలానికి చెందిన హిరణ్మయి రన్నింగ్, తైక్వాండో పోటీల్లో సత్తా చాటుతుండగా బేస్
వికారాబాద్ : ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో వికారాబాద్ ప్రాంతానికి చెందిన కూర మహతి స్వర్ణ పథకం సాధించింది. శుక్రవారం వికారాబాద్ అటవీ శాఖ అతిథి గృహంలో సైక్లింగ్ గ్రూప�