రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దళితబంధు పథకం కింద తొలి విడుతలో ఎంపికైన బాల్కొండ నియోజ
క్రమ శిక్షణతో చదివి పట్టుదలతో కృషి చేస్తే ఉద్యోగం తప్పకుండా వచ్చి తీరుతుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పోటీ పరీక్షల అభ్యర్థులకు సూచించారు. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్ లో.. అరోరా ఇంజనీరి�