నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరులో ఈ నెల 18న ‘ఇందిరా సౌరగిరి జలవికాసం’ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.
రెండ్రోజుల కిం దట అదృశ్యమైన వృద్ధురాలు హత్యకు గురైన ఘ టన గురువారం మండలంలో చోటు చేసుకున్నది. పోలీసులు కథనం మేరకు.. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన గాదమోని శంకరయ్యగౌడ్ భార్య నాగమ్మ (60) రెండ్రో�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఆయా నియోజకవర్గాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా.. నారాయణపేట,