నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
గురుకుల పాఠశాల వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలల ఆర్సీవో సత్యనారాయణరెడ్డితో కలిసి ఘటనకు సంబంధించిన వివరాల�
CBI: మూడు రైళ్లు ఢీకొన్న ఘటనపై ఇవాళ సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సీబీఐ అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ సైట్కు చేరుకున్న సీబీఐ ఆఫీసర్లు.. ఇంక�