కొండాపూర్ : అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన ప్రజా అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన చందానగర్ �
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్నగర్ పట్టణ రూపురేఖలు మార్చి హైదరాబాద్కు దీటుగా తీర్చిదిద్దాలన్న తలంపుతో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ �
మంత్రి కొప్పుల | చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనుల్ని మరింత వేగవంతం చేయాలని సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.