చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరో హైఓల్టేజీ ఫైనల్ సమరానికి సిద్ధమయ్యాయి. ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్లో భాగంగా ఈ రెండు జట్లూ సెమీస్లో తమ ప్రత్యర్థులను చిత్తుచేసి టైటిల్ పోరుకు అర్హత సా�
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్లో యువ భారత జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. దుబాయ్లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం భారత అండర్-19 జట్టు.. 315 పరుగుల భారీ తేడాతో మలేషియా అండర్-19 జట్టుపై రికార్డు విజయం