ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్ గ్రాంట్స్ వనరుల వినియోగ బాధ్యతలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాత సమితి కార్యాలయంలో 1997లో ప్రా రంభమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొన్నేండ్ల పాటు కో-ఎడ్యుకేషన్గా కొనసాగింది. అడ్మిషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో ఈ కళాశాలను బాలుర, బా
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని.. సైన్స్ జిజ్ఞాసను పెంపొందించేందుకు విద్యాశాఖ నిర్వహించే ఇన్స్పైర్ మానక్ పట్ల రాష్ట్రంలోని పాఠశాలలు ఆసక్తిచూపడంలేదు. నారాయణపేట, ఆదిలాబాద్, ములుగు, యాదాద్రి భ�
విదేశీ విశ్వవిద్యాలయాల్లో అవలంబిస్తున్నట్టుగా భారతీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు తీసుకునే కొత్త విధానం అమలులోకి రానున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన�
రాష్ట్రంలో 202425 విద్యాసంవత్సరానికి కొత్తగా మరో 20 కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు)లు రానున్నాయి. వీటి ఏర్పాటుకు విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
2024-25 విద్యాసంవత్సరానికి ఎంసె ట్ (ఈఏపీ సెట్) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షల సెట్స్ కన్వీనర్ల నియామకం కూడా పూర్తయ్యింది. ముందుగా ఈసెట్.. ఆ తర్వాతే ఇంజినీరింగ్, ఫార్మసీ