ఏసీ కోచ్ల సీట్లను భర్తీ చేయడానికి రైల్వే శాఖ కొత్త ప్రణాళికను రచించింది. ఒకవేళ ఏసీ కోచ్లలో సీట్లు ఖాళీ ఉంటే వాటిని స్లీపర్ క్లాస్ ప్యాసింజర్లతో (అప్గ్రేడ్ విధానం ద్వారా) భర్తీ చేయనున్నది.
రైలు ప్రయాణికులకు ఇది చేదు వార్తే. ఏసీ కోచ్లలో ప్రయాణికులకు అందించే దుప్పట్లను నెలకోసారి మాత్రమే ఉతుకుతారట. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేనే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ర�
AP Minister Anitha | విశాఖ రైల్వే స్టేషన్లో ఆదివారం నిలిపి ఉంచిన కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో మూడు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగి బోగీలు దగ్ధమైన ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పెనుప్రమాదం తప్పింది. విశాఖ స్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్ (Korba-Visakha Express) రైల్లో మూడు ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్క బోగీలకు కూడా �
విశాఖపట్నం నుంచి లింగంపల్లికి బయల్దేరిన జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (Janmabhoomi Express) సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఉదయం 6.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ తెగింది.