ఒకప్పుడు ఇంటికొక సైకిల్ ఉండేది. నేడు మారుతున్న పోకడకు అనుగుణంగా ఇంటికి రెండు, మూడు ద్విచక్రవాహనాలు ఉంటున్నాయి. కాలు తీసి బయట పెట్టాలన్నా.. బైక్ వాడకమే ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో బైక్ ప్రమాదాలు అనేక�
రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. టూవీలర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం(ఏబీఎస్) తప్పనిసరిగా ఉండాలని, ప్రయాణికులిద్దరూ హెల్మెట్ ధరించాలని స్పష్టంచేసింది. ప్రస్తుతం 1
ధర రూ.1.50 లక్షలు ముంబై, జూన్ 24: యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)తో తయారైన నలుపు కలర్స్ పల్సర్ 250 మోడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది బజాజ్ ఆటో. రెండు రకాల్లో లభించనున్న ఈ బైకు ధరను రూ.1.50 లక్షలు
న్యూఢిల్లీ, జూన్ 22: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్ను పరిచయం చేసింది. పల్సర్ ఎన్160 మోటర్సైకిల్ ధరను రూ.1.28 లక్షలుగా నిర్ణయించింది. పల్సర్ 250 విభాగంలో రూపొందించిన ఈ న�