నాడు కూలీలు.. డ్రైవర్లు.. పాలేర్లుగా బతుకీడ్చిన దళితుల కుటుంబాల్లో దళితబంధు వెలుగులు నింపింది. నాటి కూలీలు ఇప్పుడు సొంతంగా ఉపాధి పొందుతూనే మరో నలుగురికి పని కల్పిస్తున్నారు.. అప్పటి డ్రైవర్లు ఇప్పుడు ఓనర�
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై దళితులు కన్నెర్రజేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దళితులకు ఉచితంగా డబ్బులు ఎలా ఇస్త
దశాబ్దాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా రూ.10 లక్షలు అందించి పలు యూని�