ఐఫోన్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన వ్యక్తిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేసి, రూ.64 లక్షల విలువైన 102 ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారని మధ్య మండలం డీసీపీ శరత్చంద్ర పవార్ తెలిపారు.
గ్రాండ్ హోటల్లో కస్టమర్స్పై దాడి చేసిన కేసులో పది మందిని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ నరసింహరాజు కథనం ప్రకారం... డిసెంబర్ 31న ధూల్పేట గంగాబౌలి ప్రాంతానికి చె�
బ్యూటీ పార్లర్పై ఓ మహిళ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెయిర్ కలర్ కోసం అబిడ్స్లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్కు వెళ్లగా.. స్పెషల్ హెయిర్ ైైస్టెల్ చేస�
పనిచేస్తున్న సంస్థకు కన్నం వేసి బంగారు ఆభరణాలతో పశ్చిమబెంగాల్కు ఉడాయించిన నలుగురు నిందితులను అబిడ్స్ పోలీసులు 48 గంటల్లో అరెస్ట్ చేసి, రూ.1.05 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు.