రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ (IPS Transfers) అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హ�
ఆలోచనే ఆమె ఆయుధం. ఏ విభాగంలో పనిచేసినా.. దానికి ప్రత్యేక గుర్తింపు ఎలా తీసుకురావాలో ఆమెకు తెలుసు! తన పర్యవేక్షణలో వేలాది మంది పోలీసులను తీర్చిదిద్దిన అభిలాష బిస్త్ జమానా పోలీసు అకాడమీలో చెరగని అధ్యాయం.
ఉగ్రవాదం ప్రపంచ సమస్యగా పరిణమిస్తున్నదని, దాని వ్యాప్తిని నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు పసిగట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ రాజేన్ హర్షే సూచించార�
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు (IPS Promotions) లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులను డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
మరణించిన పోలీస్ సిబ్బంది పిల్లలకు స్కాలర్షిప్లు అందజేశారు. 58 మంది పిల్లలకు రూ.14.87 లక్షల స్కాలర్షిప్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఇన్ఛార్జి వెల్ఫేర్ అడిషనల్ డీజీపీ అభిలాష్�