సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 23: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో పశువైద్యాధికారి పాముకు వైద్యం చేశాడు.
కాకతీయ విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ పోటీలు బుధవారం మొదలయ్యాయి. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 38 కాలేజీలు టోర్నీలో పాల్గొంటున్నాయి.