ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగని టీమ్ఇండియా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో సూపర్-6 పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్లో యువ భారత జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. దుబాయ్లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం భారత అండర్-19 జట్టు.. 315 పరుగుల భారీ తేడాతో మలేషియా అండర్-19 జట్టుపై రికార్డు విజయం