చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆలయాల్లో వేద పండితులు, పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు అన్నదానం చేసి మొక
పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఉత్సవాలు మంగళవారం గాయత్రీ మహాయజ్ఞంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం విఘ్నేశ్వరపూజ గవ్యాంతరపూజ, మన్యుసూక్తములతో ఆంజనేయస్వామి వారికి 108 కలశములతో మహాకుంభాభ
అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం | ప్రజల అభీష్టం మేరకు రామానాయుడు స్టూడియోకు కింది భాగంలోని స్థలంలో శ్రీ అభయాంజనేయ స్వామి నిర్మాణాన్ని చేపట్టనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.