అభయహస్తం పథకంలో భాగంగా ఐదు గ్యారెంటీల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరిట గ్రామసభలు నిర్వహించారు.
Hyderabad | రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తుల పంపిణీ, స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆయా కేంద్రాల వద్ద దరఖాస్తుల కోసం జనాలు బారులు తీరుతున్నారు. అధికారులు అక్కడికి చేరు�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రారంభించారు. ప్రజలకు అభయహస్తం దరఖాస్తులను పం�