పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ అణు కార్యక్రమం లక్ష్యంగా ఒకవేళ అమెరికా దాడి చేస్తే పాక్ వెంటనే ఢిల్లీ, ముంబైలపై బాంబులు వేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు
Abdul Basit | పాకిస్థాన్ (Pakistan) మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ (Abdul Basit) తన నోటి దురుసును ప్రదర్శించారు. ఒకవేళ అమెరికా (USA) తమ దేశంపై దాడిచేస్తే అందుకు ప్రతీకారంగా తాము భారత్ (India) ను లక్ష్యంగా చేసుకుంటామని వివాదాస్పద వ్యా
తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు సంస్కారంతో పాటు మంచిని, మానవతా విలువలను నేర్పాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. గురువారం స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరు
Abdul Basit | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ దౌత్యవేత్త ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.