సామాజిక బాధ్యతలను నిర్వర్తించడంలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు ఇలా మొత్తం 11 క్యాటగిరీల వారికి సామాజిక భద్ర�
రాష్ట్రంలోని నిరుపేదలకు కనీస జీవన భరోసా అందించాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పింఛను పథకం ‘ఆసరా’. గత ప్రభుత్వాలకు భిన్నంగా నిరుపేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేశార�
రాష్ట్ర ఆదాయ వ్యయాలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నది. ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.తొమ్మిదేండ్లలో మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి
దివ్యాంగులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు పింఛన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దివ్యాంగుల ఆసరా పింఛన్ను రూ.3,016ల నుంచి రూ.4,016 కు పెంచుతూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉ