ఏఐ తనను తాను సొంతంగా సృష్టించుకునే సామర్థ్యం పొందినప్పుడు దాని మీద మనుషులు నియంత్రణ కోల్పోవచ్చని ఆంత్రోపిక్ ఏఐ కంపెనీ హెచ్చరించింది. ఆ స్థాయికి ఏఐ వెళ్లిన తర్వాత మనుషుల సాయం లేకుండానే సమర్థవంతమైన వ్య�
యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లోని ఒక బృందం ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిగా ఏఐను ఉపయోగించి టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాను మనుషులపై ప్రయోగించినట్టు వెల్లడించింది.
కృత్రిమ మేధ (AI) బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి మారెపల్లి సునితా రాణి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధా గది