దేశంలో ఎక్కడాలేని విధంగా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీ టీచర్లకు గుర్తింపునిచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి అన్నారు.
రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్వాడీలను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడానికి సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ దశలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన