దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రంతా ఎడ తెరపిలేకుండా వర్షం కురిసింది. దీని వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణం వల్ల 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్�
గోవాలో ఘోర విషాద ఘటన సంభవించింది. షిర్గావ్ గ్రామంలోని శ్రీ లైరాయి దేవి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 80 మందికి పైగా గాయపడ్డారు.
ఏపీలోని చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం బస్సు, రెండు లారీలను ఢీకొట్టగా.. బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్�