ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొన్న ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్నగర్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఆదివారం కర్ణాటకలోని సింధనూర్కు 32 మంది ప్రయాణికులతో కర్ణాటక ఆర్ట
చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి వ�
ఆటోను ఢీకొట్టిన లారీ | కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగ