తొలి నాలుగు మ్యాచ్ల్లో కనీస ప్రతిఘటన కనబర్చలేక సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్.. న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో ఓదార్పు విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఐదో టీ20లో పాకిస్థాన్ 42 పరుగుల తేడాతో కివీస్
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో ఆల్రౌ
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నిర్ణయాత్మక టీ20 మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. గత నాలుగు మ్యాచ్లకు భిన్నంగా ఈ మ్యాచ్లో ఆతిథ్య బ్యాట్స్మెన్ దుమ్మురేపారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరు
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో ఐదో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ(64) వీరవిహారం చేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న రోహిత్ 30 బంతుల్లోనే
అహ్మదాబాద్: భారత్, ఇంగ్లాండ్ మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో అగ్రశ్రేణి జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐదు టీ20ల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్ 2-2తో సమంగా ఉండగా చివ