సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ శనివారం కన్నీటి సంద్రంగా మారింది. హైదరాబాద్లోని ముషీరాబాద్ ఇందిరానగర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు గ్యార ధనుశ్(20), గ్యార లోహిత్ (17), బన్సీలాల్పేటకు చెందిన చీక�
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్లో హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
స్నేహితుల సరదా ప్రాణాలనే బలి తీసుకున్నది. కారులో బయలుదేరిన వారి ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. యాదాద్రి జిల్లా జలాల్పూర్ వద్ద జరిగిన ఘోర దుర్ఘటనలో ఐదుగురు యువకులు మృతిచెందగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్�