ఆ వ్యవధిలో ప్రజలందరికీ టీకాలు రోజుకి కోటి మందికి వ్యాక్సినేషన్ లక్ష్యం కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అరోరా న్యూఢిల్లీ, జూన్ 27: కరోనా మూడో వేవ్ రావడం ఆలస్యం కావచ్చని భారతీయ వైద్య పరిశోధన
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందంటున్న నిపుణులు థర్డ్ వేవ్ వచ్చినా నష్టం కలగకుండా రాష్ట్రం చర్యలు 2.2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ లక్ష్యంగా కసరత్తు హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కోట�
‘కొవిడ్ థర్డ్ వేవ్కు డెల్టా ప్లస్ వేరియంట్తో సంబంధం లేదు’ | దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నది. ఈ సమయంలో పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది.
అంతే తీవ్రంగా ఉండొచ్చు.. 98 రోజులు కొనసాగవచ్చు వ్యాక్సినేషన్ అత్యంత కీలకం.. ఎస్బీఐ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 2: త్వరలో రానున్నట్లు అంచనా వేస్తున్న కరోనా థర్డ్వేవ్ కూడా సెకండ్వేవవ్లాగే తీవ్రం�
ముంబై: కరోనా మూడోవిడత విజృంభణలో పిల్లలపై ఎక్కువ ప్రబావ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర యంత్రాంగం నడుం బిగిస్తున్నది. ఒక్క అహ్మద్నగర్ జిల్లాలోనే మే నెలలో ఎన�
ఇన్ఫెక్షన్లను పేర్లతోటే పిలవండి ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా న్యూఢిల్లీ, మే 24: ఫంగల్ ఇన్ఫెక్షన్లను రంగులతో కాకుండా వాటి పేర్లతోటే పిలువాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా సూచించారు. ఒకే ఫంగ�