పొట్టి ఫార్మాట్లో కంగారూలకు గట్టి పోటీనిచ్చిన భారత మహిళల జట్టు సిరీస్ మాత్రం సాధించలేకపోయింది. తొలి పోరులో నెగ్గి ఆశలు రేపిన టీమ్ఇండియా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోయింది. కెప్�
ఆస్ట్రేలియాపై తొలి టీ20 సిరీస్ గెలించేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మంగళవారం నిర్ణయాత్మక ఫైనల్ జరగనుంది.
పొట్టి ఫార్మాట్లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్రపంచకప్ ఓటమి నుంచి త్వరగానే తేరుకున్న టీమ్ఇండియా..ఆస్ట్రేలియాను చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్నది. విశాఖపట్నం, తిరువనంతపురంలో అద్భుత విజయ�