గోవా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మహిళల 200మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ కాంస్య పతకంతో మెరిసింది. ఆఖరి వరక
గోవా వేదికగా 37వ జాతీయ క్రీడలకు తెరలేచింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం నేషనల్ గేమ్స్ ప్రారంభ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. విద్యుత్దీప కాంతులకు తోడు పటాకుల వెలుగు, జిలుగుల మధ్య
ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్కు రంగం సిద్ధమైంది. గోవా వేదికగా 37వ జాతీయ క్రీడలకు ఈ నెల 26న తెరలేవనుంది. 15 రోజుల పాటు 28 వేదికల్లో మొత్తం 43 క్రీడావిభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను గోవా