మండలకేంద్రంలో 30 పడుకల ఆసుపత్రి నిర్మించాలని, ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు బజరంగ్ హన్మాండ్లు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పెద్దలు చెప్పినట్లు స్వచ్ఛమైన నీరు,
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. గురువారం ఆయన మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం ప్రాంగణంలో 30 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
పేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎన్ఎంలు, ఆశలు పని చేయాలని సూచించారు. మంగళ
లక్షెట్టిపేట పట్టణంలో అన్ని హంగులతో 30 పడకల దవాఖాన నిర్మాణానికి సర్వం సిద్ధమైందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన సందర్శించారు. వైద్యులను