అమరావతి : అమరావతి రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి తీవ్రంగా నష్టం చేసే విధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు రద్దుపై ఆయన స్పందించారు. ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదే�
అమరావతి : మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఏపీ క్యాబినేట్, అసెంబ్లీ సమావేశంలో బిల్లులను రద్దు చేస్తున్నట�
ఎంపీ రఘురామ | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ లేఖ రాశారు. మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇందులో ఆయన ప్రస్తావించారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం | ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని.. వైసీపీ ప్రభుత్వ ఆ పనిలోనే ఉందని ఆ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.