నిషేధిత జాబితా భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. పటాన్చెరు కేంద్రంగా శనివారం నిర్వహించే 22ఏ భూ బాధితుల నిరసన సభను విజయవంతం చేయాలని �
22ఏ నిషేధిత జాబితా ఎత్తేసేవరకు బాధితులకు అండగా ఉంటామని, ఢిల్లీ తరహాలో పోరాడి అసెంబ్లీ, సచివాలయాన్ని ముట్టడిస్తామని, బీఆర్ఎస్కు పోరాటాలు కొత్తకాదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రానున్న అసెంబ్లీ సమావ
రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22ఏ) పేరుతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 22ఏ నిబంధనల దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదురొంటున్న బాధిత ప్రజలకు ఉచ
నిషేధిత భూముల వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు డిమాండ్
రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన 22-ఏ నిషేధిత భూముల వ్యవహారానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డే ప్రధాన కారణమని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సీఎం రేవంత్రెడ్డి తేల్