గణేశ్నగర్ పద్మానగర్ ఫేస్-1 నివాసితుల సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. నిషేధిత భూముల జాబితా 22(ఎ)కారణంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న ప్లాట్ల యజమానులకు ఊరట లభించింది. స్థానిక ఎమ్మెల్యే కేపీ
Harish Rao | ఇవాళ ఒక భూమి, రెండు భూములను కాదు.. లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి కంటినిండా నిద్రలేకుండా చేశారన్నారు. తప్పు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదని.. నువ్వు తప్పు చేస్తే
తమ ఆస్తులు 22ఏలో అన్యాయంగా చేర్చారంటూ బాధితులు జనతా గ్యారేజీ (బీఆర్ఎస్ భవన్)కి బారులు తీరారు. ప్రభుత్వమే తమను దోచుకోవాలని చూస్తే ఆదుకునేవారు కరువైన సమయంలో బీఆర్ఎస్ నాయకులు అండగా నిలబడటంతో వాళ్లంతా �