హనుమకొండ చౌరస్తా, జనవరి 3: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీ రాంజీ ఉపాధి పథకాన్ని రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య(Vemulapalli Venkatramaiah) డిమాండ్ చేశారు.
Waqf Amendment Bill 2025: దేశంలో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీల నుంచి సుమారు 12 వేల కోట్ల ఆదాయం రావాలి. కానీ ఇప్పడు కేవలం 163 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ ఆయ�
జనవరి 1. సూర్యాస్తమయాలు యథావిధిగానే ఉంటాయి. అన్ని జీవులూ వాటి బతుకుపోరులోనే నిమగ్నమై ఉంటాయి. ఒకో రోజు ఒకోలా గడుస్తుందంతే! కానీ మనిషికి మాత్రం ఆ తేదీ ఒక మజిలీ. తన జీవితానికి వయసుల వారీగా ఎలాగైతే పుట్టిన రోజు
ఎవరేమనుకున్నా.. కథానాయకులే సినిమాలకు కళా కాంతి. హీరోలు ఎన్ని సినిమాలు చేస్తే.. సినీ పరిశ్రమ అంత కళకళలాడుతుంది. ఇసుమంత కూడా దీన్ని కాదనలేం. ఒకప్పుడు ఒక్కో హీరో ఏడాదికి అరడజనుకు పైనే సినిమాలు చేసేవాళ్లు. ఇప్�
2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనం సిద్ధమవుతున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గడిపేందుకు ముఖ్యంగా యువ త ప్లాన్ చేసుకున్నారు. దాంతో విందు వినోదాలు �
Vande Bharat Express | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో వాటి సంఖ్యను మరింత పెంచేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. 2025 చివరి నాటికి 278 వందేభారత్ రైళ్లను రైల్వేశ�