P Chidambaram | 2024 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో హస్తం పార్టీ ఉంది. ఇందులో భాగంగానే సార్వత్రిక ఎన్నికలకు కీలకమైన మేనిఫెస్టో �
ప్రతిపక్ష పార్టీలన్నీ ‘యునైటెడ్ ఫ్రంట్’గా ఏర్పడితేనే బీజేపీని వంద సీట్ల కంటే తక్కువకు తగ్గించవచ్చని నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దీనిపై కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
Shashi Tharoor : 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో.. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 50 సీట్లు కోల్పోతుందని కాంగ్రెస్ నేత శశి థరూర్ తెలిపారు. 2019 నాటి ఫలితాలను ఆ పార్టీ రిపీట్ చేయడం అసాధ్యమని ఆయన అన్నారు. క