అభివృద్ధి కార్యక్రమాలపై విధిస్తున్న 18శాతం జీఎస్టీని ఎత్తివేయాలని పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరారు. జీఎస్టీకే అధిక నిధులు వెచ్చించాల్సి వస్తున్నదని వారు తెలిపారు. ప్
కొత్తగా ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘంలో నలుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా నేతృత్వంలో వచ్చిన ఈ ఫైనాన్స్ కమిషన్లో సభ్యులుగా మాజీ వ్యయ కార్యదర్శి
16th Finance Commission | 16వ ఆర్థిక సంఘం సభ్యులను సభ్యులను కేంద్రం నియమించింది. నలుగురు సభ్యులను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను చైర్మన్గా నియమిస�
16th Finance Commission | 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్తగా మూడుపోస్టులకు ఆమోదముద్ర వేసింది