ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీపురం టీజీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో పదో తరగతి విద్యార్థులను ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులు శనివారం అర్ధరాత్రి చితకబాదారు.
ఈ నెల 14 నుంచి పదో పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం కొన్ని నెలలుగా విద్యార్థులు కష్టపడుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాత్రింబవళ్లు చదువుతున్నారు. పదో తరగతి పరీక్షలంటే తల్లిదండ్రుల్లోనే కాస�