పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్విజిలేషన్ విధులకు సంబంధించి ఉపాధ్యాయులకు ఉత్తర్వులు సైతం జారీ చేస్తున�
ఇదొక గుండె బరువెక్కే సందర్భం... జీవితంలో ఎవరికీ రాకూడని దుఃఖ బాధ... తమ తండ్రుల మరణంతో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ.. బాధను దిగమింగుతూ ముగ్గురు విద్యార్థులు సోమవారం పదోతరగతి పరీక్షకు హాజరయ్యారు.