ప్రభుత్వ వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు కృషి చేస్తున్నది. పీహెచ్సీల్లో సైతం కార్పొరేట్ స్థాయి వైద్యసౌకర్యాలు కల్పిస్తుండడంతో సర్కారు దవాఖానలపై రోజురోజుకూ ప్రజలకు నమ్మకం పెరుగుత�
మహిళలు మాతృత్వానికి ఆశ పడుతుంటారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కలలు కంటారు. గర్భిణీ దశ నుంచి బాలింతల వరకు అప్రమత్తంగా ఉంటూ దవాఖానల్లో వైద్య సేవలు పొందుతారు. మధ్య తరగతి వారితోపాటు ఆర్థికంగా ఉన్న వారు కూ�
అమ్మఒడి (102 సర్వీస్) వాహనాల ద్వారా నెలకు దాదాపు లక్ష మంది గర్భిణులు సేవలు పొందుతున్నట్టు సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. గర్భిణులను వైద్య పరీక్షలు, ప్రసవం నిమిత్తం ఇంటి నుంచి దవాఖానకు తీసుకెళ్లి, తిర