గంజాయి | భద్రాచలం పట్టణంలో తరచూ గంజాయి పట్టుబడుతుండడంతో ఏఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
భద్రాచలం టౌన్ : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో పోలీసులు 1.98 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ వినీత్ బుధవారం ఆయన కార్యాలయ
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని భద్రాచలం పట్టణంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం 9 గంట
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు ఆదివారం స్థానిక చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు.