ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి | నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో ఐకేపీ ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | జిల్లాలోని తాండూరులో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు | రైతులను కష్ట కాలంలో ఆదుకోవాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ మరోసారి ధాన్యం కొనుగోలుకు సిద్ధ పడ్డారు. ఆయన మనసున్న గొప్ప నాయకుడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి �