సిద్దిపేట| సిద్దిపేట జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వానకు అక్కన్నపేట మండలం గౌరవెల్లి పాత చెరువుకు గండి పడింది. ఒక్కసారిగా నీరు
క్రైం న్యూస్ | జిల్లాలోని హత్నూర మండల కేంద్రం శివారులోని నడిమి చెరువులో గుర్తుతెలియని దుండగులు విషప్రయోగం చేయడంతో సుమారు రూ.2లక్షల విలువైన చేపలు మృతి చెందాయి.
క్రైం న్యూస్ | చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఈత రక చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
సంగారెడ్డి : హోలీ పండుగ రోజు నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ దొడ్ల నర్సమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. పండుగ పూట స్నేహితులతో కలిసి హోలీ ఆడి స్నానం చేసేందుకు చెరువు వద్ద