పురాణ మిత్యేవ న సాధు సర్వంసచాపి కావ్యం నవమిత్య వద్యంసంతః పరీక్షాన్య తర ద్భజంతేమూడః పరప్రత్యయ నేయ బుద్ధిఃఏదైనా.. పాతదైనంత మాత్రమున అంతా మంచిది అనడానికి వీలు లేదు. కొత్తదైనంత మాత్రమున పూర్తిగా నిందింపదగి�
కరోనా వైరస్ పుట్టుకకు పర్యావరణ విఘాతం, వికృతమే ప్రధాన కారణమని భావిస్తున్న తరుణంలో కాప్- 26 సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జీ-20 భాగస్వామ్య దేశాలతో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (కాప్) మినిస్ట్రీయల్
తెలంగాణ తెలుగు సృజనాత్మకం. మట్టి పరిమళాల భరితం. తెలంగాణ భాషలోని అద్వితీయమైన ‘జోడి పదాలు’తెలుగు భాషకే వన్నెతెచ్చాయి. కవల పిల్లల్లాంటి వీటిని పదవిన్యాసాలు, జంటపదాలు లేదా జోడి పదాలు అనవచ్చు. తెలంగాణ మాండలి
తెలంగాణ సాహిత్య ప్రస్థానం19 తెలుగులో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి మొల్ల. ఆమె ‘రామాయణం’ను రచించింది. అది చాలా చిన్నది. సంగ్రహంగా ఉంది. కాబట్టి భాస్కరుని రామాయణం వలె ఇది వాల్మీకి రామాయణానికి అనువాదం క
రాక రాక వచ్చిన చుట్టంతో కడుపులో ఉన్న ఎతనంతా చెప్పుకున్నంత సాదాసీదాగా సూటిగా కథ చెప్పడం దేవేంద్ర ప్రత్యేకత. కొందరి కథలు చదువుతుంటే ఏవో ఊహలోకాల్లోకి వెళ్లినట్టుగా, పరిచయం లేని జీవితాలను చూసినట్టుగా అనిప�
తెలంగాణ సాహిత్యప్రస్థానం15 చక్రపాణి రంగనాథుడు వీరశైవ కవి. పాల్కుర్కి సోమన సమకాలికుడు. క్రీ.శ. 13వ శతాబ్ది వాడు. ‘ఈ కవి మొదట వైష్ణవుడిగా ఉన్నాడని, శ్రీశైల ప్రాంతానికి వెళ్లి కూడా మల్లికార్జునుడిని దర్శించక ప
మహబూబ్నగర్ జిల్లాలోని వర్ధమానపురం లేదా వడ్డెమాను పూర్వం కందూరునాడులో ఉండేది. చాళుక్యులకు సామంతులుగా ఉన్న కందూరిచోడుల తర్వాత వర్ధమానపురాన్ని గోనవంశీయులు గోనబుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక పాలించార
నేడు శేషేంద్ర 14వ వర్ధంతి ఆవులిస్తూ లేచానుకళ్ళు నులుముకుంటూఆకలి దిక్కుల్ని దహిస్తోందిసూర్యుడు ప్రాచీరేఖ మీద ఉన్నాడుఅలమారు మీద ఆపిల్ పండులా నా మీదికి నేనే ఎక్కానుదాన్ని అందుకుని తిందామని!ఎండ కండల్లా వ
కావ్యశాస్త్ర వినోదేనకాలో గచ్ఛతి ధీమతామ్వ్యసనేన చ మూర్ఖాణాంనిద్రయా కలహేన వా॥బుద్ధిమంతులు సంగీతం, సాహిత్యం, విద్య, వాఙ్మయం, శాస్త్ర అధ్యయనాలతో తమ కాలాన్ని సద్వినియోగం చేస్తారు. జీవితంలో ఉన్నత మార్గాన్న
సురవరం ప్రతాపరెడ్డి ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథానికలు, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, సాహిత్య విమర్శ వంటివి రాయడమే కాకుండా అందరినీ ప్రోత్సహించారు. ముఖ్యంగా ఆయన వచన రచనకు ఒరవడి పెట్టిన మహానుభావులు. ‘చ�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం -3శాసనాల ద్వారా నన్నయకు వంద సంవత్సరాలకు పూర్వమే తెలంగాణలో తెలుగు కవిత్వం వికసించిందని, కావ్యరచనలు జరిగి ఉంటాయని చెప్తున్నాయి. ఈ కావ్య కృషి గురించి వేములవాడ చాళుక్యుల చరిత్ర చది
శ.సం.1156=క్రీ.శ.1234 శ్రీమన్మహామండలేశ్వర కాకతీయ గణంరుద్ర దేవమహారాజుల పరిపాలనా కాలంలో పమ్మిలో ప్రసన్న వల్లభుని తిరుప్రతిష్ఠ దేవన ప్రగడ చేయించినాడు. ఆ సమయంలో విరియాల నాగసానమ్మ ఆమల్రాజు, ముమ్మడిరాజులతో కలిసి ర�