మంత్రి సబిత | పట్టణ ప్రగతిలో భాగంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సొసైటీ కార్యాలయం, కో ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే హరిప్రియ| ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. అందులో ఎమ్మెల్యేకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం �
మంత్రి జగదీష్ రెడ్డి | సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రామాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాల మున్సిపల్ చైర్�